గణేష్ ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహించాలి

– రాష్ట్రంలో అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ – పర్యావరణహిత వేడుకలకు ప్రాధాన్యం – రక్షణ, పారిశుద్ధ్యం, వైద్యసేవలు నిరంతరం అందుబాటులో వుండాలి – సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తామని రవాణా…
