రణరంగంగా గాంధీ భవన్

– మంత్రుల సమక్షంలోనే నేతల బాహాబాహీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎమ్మెల్సీలు బల్మూమూరి, అద్దంకి దయాకర్ల సమక్షంలోనే నేతలు ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ అల్ హజీ బాహాబాహీకి దిగారు. ప్రొటోకాల్ విషయంలో వీరి మధ్య…
