ర్యాలీలలో డీజే లకు అనుమతి ఉందా కమిషనర్ గారూ ..?

ఈ నెల 17 న గణేష్ నిమజ్జనం,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వివాదాస్పద సెప్టెంబర్ 17 మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినయని పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకున్నది. గణేష్ నవరాత్రులు సందర్భంగా మండపాల వద్ద నివాసితులకు నిర్వాహకులు కలిగించిన అసౌకర్యం ను పోలీసులు నివారించలేక…