Tag G20

2025: ప్రపంచ చరిత్రలో మరో మలుపు

“2025 సంవత్సరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు కాపాడుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలను ఈ సంవత్సరం ఇచ్చింది. దేశాలు పరస్పర సహకారం, మానవతా దృక్పథంతో ముందుకు సాగితేనే ప్రపంచం నిలదొక్కుకోగలదని 2025 మనకు నేర్పిన కఠినమైన పాఠం..2025లో చోటుచేసుకున్న  పరిస్థితులు ప్రజాస్వామ్య భవిష్యత్తుపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం వోటు వేయడం మాత్రమే కాదు..…

జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రతిబింబించిన భారత్ ప్రాధాన్యతలు 

   భారత్ దృక్కోణంలో నాయకుల ప్రకటన   దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ జీ20 అధ్యక్షత సమయంలో సాధించిన కీలక ఫలితాలను భారత్ ప్రతిధ్వనించగలిగింది: నాయకుల ప్రకటనతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, ప్రాధాన్యాలు దీనిలో ప్రతిబింబించేలా భారత్ చూసుకుంది. భారత్ దృక్కోణంలో కీలక ఫలితాలు కింద ఉన్నాయి.  ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలు…

డిజిట‌ల్ ఇండియా నుంచి ఇండియా ఫ‌ర్ ది వ‌ర‌ల్డ్ వ‌ర‌కు ప్ర‌స్థానం..

న‌రేంద్ర‌మోదీ, ప్ర‌ధాన‌మంత్రి స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం మ‌నం, అప్ప‌టివ‌ర‌కు మ‌న‌కు తెలియ‌ని ఒక కొత్త ప్ర‌దేశంలోకి గొప్ప నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌వేశించాం. అంత‌కుముందు ద‌శాబ్దాలుగా అస‌లు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌గ‌ల‌మా? అన్న సందిగ్ధంతో గ‌డిపాం. మ‌నం ఈ అభిప్రాయాన్ని స‌మూలంగా మార్చివేసి, భార‌తీయులు సాంకేతిక‌త‌ను చ‌క్క‌గా ఉప‌యోగించు కోగ‌ల‌ర‌న్నవిశ్వాసంతో ముందడుగు వేశాం. మ‌నం ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని…