ఫ్రాన్స్లో జీ-7 దేశాల సదస్సు

– ఫ్రాన్స్, స్లోవేకియాలలో మోదీ పర్యటన న్యూదిల్లీ, జూన్ 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, స్లోవేకియాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్లో జరిగే జీ-7 దేశాల సదస్సులో కూడా పాల్గొంటారు. ఇందుకోసం న్యూదిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని…
