ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

– విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేసేది గురువులే – ప్రభుత్వ విద్యను ప్రైవేట్కు దీటుగా బలోపేతం చేస్తాం – సీఎం రేవంత్ రెడ్డి – కొడంగల్లో పాఠశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కొడంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే అసలైన పునాదులు వేస్తారని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే…
