హొర్ముజ్ తెరుచుకున్నా ఇంధన ధరలు తగ్గవు

– ఇప్పట్లో తగ్గించే ఉద్దేశం లేదన్న కేంద్రం న్యూదిల్లీ, జూన్ 18:అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు దిగిరానున్నాయి. అయినా భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్…
