విత్తనాల నుంచి కొనుగోళ్ళ దాకా..

– సమగ్ర కార్యాచరణకు అధికారులతో ప్రత్యేక కమిటీ – రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ – ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి – ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం – వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రైతులకు విత్తనాల సరఫరా…
