నిధుల వినియోగానికి స్వేచ్ఛ అవసరం

– అందుకే పంచాయతీరాజ్ చట్టం-2018కు సవరణ – అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క – ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బు గ్రామాభివృద్ధికే ఉపయోగపడాలి.. ఆదాయం గ్రామ అవసరాలకు అందుబాటులో ఉండాలి.. నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి.. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి.. ఇదే ప్రజా…
