మాతృశ్రీ కళాశాలలో ఉచిత నైపుణ్య శిక్షణ

– కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి హుజూరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26 :ఇటీవల ‘దోస్త్’ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు మూడు విడతలలో 2026 -2027 విద్యా సంవత్సరానికి గాను పూర్తయిన సందర్భంగా మాతృశ్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో అధిక సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ పొందారని కళాశాల కరస్పాండెంట్ కాయిత ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు…
