ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉచిత సలహాలిచ్చారు

– అవేవీ పట్టించుకోలేదు : విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూదిల్లీ, జనవరి 7: భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పశ్చిమ దేశాలు ఉచిత సలహాలు ఇచ్చాయంటూ విదేశాంగ మంత్రి జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశాలు ఉద్రిక్తతల సమయంలో ఆందోళన చెందినట్లు చెప్పాయని, కానీ అవేవీ…
