క్షుద్రపూజల పేరుతో మోసం

– రోగాలు నయం చేస్తామని నమ్మించి డబ్బుల వసూలు – ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.30.50 లక్షల నగదు, సెల్ఫోన్లు, పూజా సామగ్రి స్వాధీనం – వివరాలు వెల్లడించిన ఎస్సీ మహేష్ బి.గితే సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: క్షుద్ర పూజలు, మంత్రాలు, చేతబడులు, గుప్తనిధుల పేరుతో అమాయకులను నమ్మించి భారీగా డబ్బులు…
