తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ మోసం

– గోల్డ్మ్యాన్ సూర్యభాయ్పై పోలీస్ కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపణలు రావడంతో సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు సన్నిహితుడి నంటూ…
