Tag #Four die #with heatstroke #in Bhupalapally

పెరుగుతున్న ఎండల తీవ్రత

– వడదెబ్బతో భూపాలపల్లిలో నలుగురు మృతి వరంగల్, మే 22: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్ప్పుల కొలిమిలా మారింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్(45), మొగుళ్లపల్లి…