ఆయుధాల చోరీ కేసులో నలుగురి అరెస్ట్
కేసు ఛేదించిన పోలీసులు, మిలిటరీ అధికారులు హైదారాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ బెల్ ఆఫ్ ఆర్మస్లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు, మిలిటరీ అధికారులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం…
