Tag Former minister Harish Rao’s tweet

కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి

mla harish rao

మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈ‌లు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని,  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలతో దృఢంగా నిలిచాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఎక్స్ వేదిక‌గా…

You cannot copy content of this page