లులు మార్కెట్లో పనికిరాని ఆహార పదార్థాలు

– ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో బట్టబయలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : కూకట్పల్లిలోని లులు హైపర్ మార్కెట్లో ఫుడ్ సేప్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్న దాదాపు 150 కిలోల ఆహార పదార్థాలను వారు సీజ్ చేశారు. మంగళవారం ఈ హైపర్…
