Tag #Focus on Singareni #take action #on irregularities

సింగరేణిపై దృష్టి పెట్టండి

– అవకతవకల వార్తలు పరిశీలించి చర్యలు తీసుకోండి – ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణి సంస్థలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు, వార్తలు ప్రచురితమయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు.…