పోలవరంతో భద్రాచలానికి ముంపు ప్రమాదం

– గ్రామాలు, పరిశ్రమలకు జలగండమే – ముంపు బాధితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి -శాశ్వత పునరావాసం కల్పించాలి -పీపీఏ సీఈఓకు మాజీమంత్రి హరీష్రావు లేఖ – పోలవరం ప్రాజెక్టు అధికార్లకు లేఖ అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద…
