Tag #Five people #missing in Godavari #recovery of two bodies

గోదావరిలో ఐదుగురి గల్లంతు

– రెండు మృతదేహాలు వెలికితీత – మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 18. : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైన ఎటపాక మండలం గన్నవరం దగ్గరగా ఉన్న గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన…