అర్థరాత్రి పోలీస్ కార్యాలయం ముందే దారుణం

– ఒంటరిగా వెళుతున్న యువతిపై ఐదుగురు నేపాలీల దాడి – కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దేహశుద్ది హైదరాబాద్,ప్రజాతంత్ర,మే28:హైదరాబాద్ బషీర్ బాగ్లో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతి పట్ల కొందరు దుండగులుఅసభ్యంగా ప్రవర్తించారు. బుధవారం రాత్రి బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఈ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూసి……
