చైనా షిప్యార్డ్లో అగ్నిప్రమాదం
– 20 మంది మృతి, ఐదుగురు గల్లంతు న్యూదిల్లీ,సెప్టెంబర్ 10: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కింగ్డావో బీహై షిప్యార్డ్లో మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉంచిన ఒక కార్గో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో సుమారు 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. లైబీరియా జెండాతో ఉన్న…
