‘పీఎం విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భరోసా

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – పార్టీ కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : గత ప్రభుత్వాలు విస్మరించిన చేతివృత్తుల వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఆర్ధిక భరోసాతోపాటు సముచిత గుర్తింపు కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…
