అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం

– ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు – 27న రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష – తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆరఎస్ పాలనలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…
