27నుంచి క్షేత్రస్ధాయి సమీక్షలకు శ్రీకారం

– తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు – ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై రెవెన్యూ, హసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం నుండి క్షేత్రస్థాయి సమీక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్…
