ఆదానీ లంచం కేసులో ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం

– కేసు ఉపసహంరణకు నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశం న్యూయార్క్, జూన్ 27: బిలియనీర్ గౌతమ్ అదానీ పై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో…
