రసాయన పరిశ్రమలో ప్రమాదం

– ముగ్గురు యువకుల దుర్మరణం – ఒకరు నారాయణపేట జిల్లా వ్యక్తిగా గుర్తింపు రాయచూర్, ఆగస్ట్ 5: కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరి స్థితి విషమంగా…
