Tag #Fast-track court #investigation #paper leak cases #PM Modi

పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణకు ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టు

– ఎక్స్ ‌వేదికగా స్పందించిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూలై 23: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై కాక్రోచ్‌ ‌జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. పేపర్‌ ‌లీక్‌ ‌కేసుల విచారణ కోసం ఫాస్ట్-‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి ఎక్స్ ‌వేదికగా తెలిపారు.…