Tag #Farmers’ welfare #is our Govt goal #Minister Vivek

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– చివరి ధాన్యం గింజ వరకు కొంటాం – మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 28 తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చివరి ధాన్యం గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు. చెన్నూరు మండలం బావురావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…