ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసాకు పెద్ద పీట

– రెండేళ్లలో రూ.లక్ష కోట్లు రైతాంగానికి అందజేశాం – ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పులు చేసి ఇస్తున్నాం – పదివేల కోట్లు నష్టం వచ్చినా పంటలు కొనుగోలు చేశాం – సీఎం సభా వేదికను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 25: ప్రజాప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం రైతు భరోసా అని…
