రైతాంగం సాగు పద్ధతులు మార్చుకోవాలి
– రెవెన్యూ మంత్రి పొంగులేటి కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 18 : ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున రైతాంగం సాంప్రదాయ సాగు వీడి ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అధిక…
