యూరియా దొరక్క రైతులకు ఇక్కట్లు

– బీఆర్ నేత హరీష్రావుకు రైతుల మొర కడ్తాల్(అచ్చంపేట), ప్రజాతంత్ర, జూన్ 22: ఆన్లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్లో కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కడ్తాల్లో రైతులు మాజీ మంత్రి హరీష్రావుకు సోమవారం మొరపెట్టుకున్నారు. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నామని..…
