Tag #Farmers.. don’t be discouraged #We will buy #last grain #Minister Uttam

రైతులారా అధైర్యపడకండి

– చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా – దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు -ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. – మద్దతు ధర ప్రకటించిన కేంద్రం చేతులు ఎత్తేసింది – 16,479 కోట్ల భారం రాష్ట్రంపై మోపింది…