మోర్తాడ్లో హైవేపై రైతుల ధర్నా
– ధాన్యం కొనుగోళ్లు, తరుగు దోపిడీపై నిరసనలు – అధికారులు స్పందించడం లేదన్న మాజీ మంత్రి వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులతో…
