ఇది రైతాంగ పక్షపాత ప్రభుత్వం

– కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా కోసం పోరాటం – ఎత్తిపోతల పథకాలతో హుజుర్నగర్, కోదాడలు సస్యశ్యామలం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: కృష్ణా, గోదావరి జలాశయాలలో తెలంగాణాకు న్యాయబద్ధంగా రావలసిన నీటి వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా పోరాటం చేస్తుందని నీటిపారుదల శాఖ…
