శంషాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : పోలీసులు, అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టినా ఫేక్ కరెన్సీ ముఠా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఒకే కుటుంబానికి…
