హేజో లేబొరేటరీస్ కెమికల్స్లో పేలుడు

– ఇద్దరు కార్మికుల మృతి – క్షతగాత్రులు హైదరాబాద్కు తరలింపు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు…
