51 జీవో నుండి మినహాయింపు కల్పించాలి

– మంత్రి సీతక్కతో పంచాయతి కారోబార్ల సంఘం భేటీ – ఫైల్ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: తమకు 51 జీవో నుండి మినహాయింపు కల్పించి పే స్కేల్ వర్తింపచేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల (కారోబార్ల) సంఘం నాయకులు ప్రజాభవన్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ…
