డ్రగ్స్ నిషేధానికి ప్రతి వారూ నడుం బిగించాలి

– ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 24 : డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డే నిర్వహిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ‘నశా ముక్త భారత’ కింద ఈ ఏడాది కూడా ర్యాలీ చేపడుతున్నామన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం…
