రేపు ఎథిక్స్ కమిటీ సమావేశం

– కడియంపై వ్యాఖ్యలు.. కౌశిక్ రెడ్డికి నోటీసులు – కౌశిక్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నంపై వేముల ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై ఈనెల 29న అసెంబ్లీ కమిటీ హాల్1లో…
