పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

– వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి -అంబేద్కర్ యూనివర్సిటీలో వనమహోత్సవం =హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “వనమహోత్సవం” వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ…
