ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం

– కండూ ఏఐ హెడ్క్వార్టర్స్ను ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్క్వార్టర్స్ను బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. కొండాపూర్లోని క్రిషే ఎమరాల్డ్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్…
