జంతర్ మంతర్ ఆందోళనకు ముగింపు

– కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతిధుల చర్చలు ఫలప్రదం – విద్యార్థులపై దేశవ్యాప్త కేసుల ఎత్తివేతకు అంగీకారం – భవిష్యత్లో ఎలాంటి కేసులతో విద్యార్థులను వేధించమని హామీ – ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ న్యూదిల్లీ, జులై 25: జంతర్ మంతర్ ఆందోళన ముగిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…
