రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలి

– ఎల్నినోతో వర్షాభావంపై అధికారులతో చర్చలు – కార్యాచరణతో ముందుకు సాగాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆదేశం రంగారెడ్డి,ప్రజాతంత్ర,జూలై21: ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉన్నందున రైతులను పండ్ల తోటలు, అరుతడి పంటల వైపు మళ్లించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎల్నినో…
