Tag encounters

మరో 6 నెలల పాటు కాల్పులు విరమణ.

 లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్ 03 : “గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ…

భార్గవా కమిషన్‌ తర్వాత ఎన్‌కౌంటర్లు

“మధుసూదన్‌ రాజ్‌ అంతకు ముందు పిడిఎస్‌యులో చురుకైన కార్యకర్తగా ఉండేవాడు. మేం 1978లో కాళోజీని వెంగళరావు మీద ప్రత్యర్థిగా నిలబెట్టి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో మధుసూదన్‌ రాజ్‌ కీలకపాత్ర పోషించాడు.ఆ మధుసూదన్‌ రాజ్‌ను 1995 జూలై 26న హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుకుని కాల్చి చంపేశారు. అది ఒక ఎన్‌కౌంటర్‌ అని…