Tag #encounter #Kashmir #3 terrorists killed

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదులు నలుగురిలో ముగ్గురి హతం శ్రీనగర్‌, జూలై 28: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని మతం పేరు అడుగుతూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ…