ఛత్తీస్ఘఢ్లో ఎన్కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి – మృతుల్లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటి సభ్యుడు సుదీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళిపై 25 లక్షల రివార్డు వరంగల్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి 25 : ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.…
