హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

*ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత *వడగాల్పులతో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత *మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం *రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్: ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర…
