విద్యార్థుల్లో కులవివక్షను దూరం చేస్తున్నాం

– యంగ్ ఇండియా స్కూళ్లతో విద్యాభివృద్ధి – ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో సిఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల…
