విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులు సక్రమంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామ సమీపంలో సుమారు రూ3.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి…
