సమగ్ర అభివృద్ధికి విద్యే కీలకం

– వీసీల సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్’ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమావేశం, నషా ముక్తే యువ వికసిత్ భారత్, మై భారత్ పోర్టల్, రెడ్ క్రాస్…
